资讯

5. ఈ ఛార్జీలు కొన్నిసార్లు కస్టమర్లకే పడతాయి. class="fill text-wrapper" ...
జూన్ 1వ తేదీ నుంచి ఇంటికి బియ్యం పంపించే పద్ధతిని నిలిపివేస్తున్నారు. ఇకపై కార్డు దారులు స్వయంగా రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇ ...
ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయం కాగా, ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో నీటి నిల్వతో ప్రజలు ...
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానములో ఈరోజు 20-05-2025 గంగ జాతర అనంతర మొట్టమొదటి మంగళవారాన్ని పురస్కరించుకొని ...
వర్షాకాలం రాక ముందే బెంగళూరులో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగగా.. తాజాగా మరోసారి కుండపోత వర్షం పడింది.
ఇది శ్రీశైలం ప్రాంత విద్యా రంగానికి మైలురాయి కావడమే కాకుండా, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా కళాశాల ...
కాళేశ్వరం లో జరిగిన అవకతకవలపై జస్టిస్ పినాకీ ఘోష్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీ లోపు ...
విద్యార్థులందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకుండా మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకోవాలని తెలియజేశారు. తమ ...
ఎల్‌వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు, ఉగ్రవాద స్థావరాలను ఎలా దెబ్బకొట్టారో.. ఇండియన్ ఆర్మీ వివరించింది. దానికి సంబంధించిన ...
అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్యభవనంలో ...
శ్రీశైలం పుణ్యక్షేత్ర దర్శనాన్ని గుర్తుగా మంత్రివర్యులు ఆలయ పరిసరాలను పరిశీలించగా, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా తాను తగిన విధంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.